నేపాల్ వరదలు: 162మందికిపైగా మృతికి, వందలమంది గల్లంతుకు కారణమైన వరద బీభత్సం -13 ఫోటోల్లో..

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా 162మంది చనిపోయారని, 500మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు, నేపాల్ టూరిజం బోర్డు అధికారులు ప్రకటించారు.


ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
హిమపాతం వల్ల భోటేకోషి నదికి ఉపనదైన ల్హెందె నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. టిబెట్కు సరిహద్దుకు దగ్గరలోని తిమురే ప్రాంతానికి తొలుత వరదనీరు చేరింది. తర్వాత వరద వేగంగా దిగువ ప్రాంతాలవైపు వెళ్లింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

























