BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం''-ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆయన పదేపదే ఎందుకు చెబుతున్నారు?
జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి.
డోనల్డ్ ట్రంప్: జిన్పింగ్తో చర్చల తర్వాత తైవాన్ను ఏమని హెచ్చరించారు?
తైవాన్ రక్షణకు అవసరమైన వనరులను మనమే అందించాలి అని అమెరికా చట్టం చెబుతోంది. అయితే చైనాతో దౌత్య సంబంధాలను కొసాగించేందుకు తైవాన్ విషయంలో అమెరికా సమతుల్యతను పాటిస్తూ వస్తోంది.
‘బొద్దింక’ వ్యాఖ్యలు: ఒక వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న సీజేఐ
"గౌరవ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి నిరుద్యోగులైన యువకులు బొద్దింకల్లాంటి వారని, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలు కూడా అలాంటి వారేనని అన్నారు. ఇది పూర్తిగా వక్రీకరించిన వ్యాఖ్య కాకపోతే, దీనిని వర్ణించడానికి మాటలు లేవు" అంటూ కొందరు విమర్శించారు.
ఫారెక్స్: డాలర్లు సంపాదించిపెట్టే అవకాశమున్న చక్కెర ఎగుమతులపై కేంద్రం ఎందుకు నిషేధం విధించింది?
ప్రపంచంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అలాగే అతి పెద్ద చక్కెర ఎగుమతిదారుల్లో ఒకటి. విదేశీ మారక నిల్వలను పెంచుకోవల్సిన అవసరం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావిస్తున్న సమయంలోనే ఎగుమతిపై నిషేధం విధించింది.
వీడియో, సుమారు 200 వాహనాలను తుక్కుగా మార్చిన న్యూయార్క్ పోలీసులు, ఏం జరిగిందంటే..., వ్యవధి 0,40
ఇలాంటి వాహనాలను నేరపూరిత కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారని, నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని తుక్కుగా మారుస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
‘‘బందిపోట్లకు ఉరిశిక్ష పడితే నా ప్రాణాలు పణంగాపెట్టి వారిని కాపాడతా’’ అని జేపీ ఎందుకన్నారు?
"వేడుక సమయంలో బందిపోట్లు విచిత్రమైన దుస్తులు ధరించి ఉన్నారు. వారు ఆయుధాలను తలలపైన పట్టుకుని దుర్గామాత, మహాత్మా గాంధీ పేరుతో నినాదాలు చేస్తున్నారు. వారు మహాత్మా గాంధీ చిత్రపటం ముందు తమ ఆయుధాలను కింద పెట్టారు"
బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చికిత్స తరువాత తిరగబెడుతుందా.. మగవాళ్లకూ ఈ వ్యాధి వస్తుందా?
కొన్ని అలవాట్లు, శారీరక మార్పులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న వయసులోనే రుతుస్రావం మొదలుకావడం, ఊబకాయం, రుతుస్రావం ఆలస్యంగా ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం లేదా తల్లిపాలు ఇవ్వకపోవడం, అసలు వ్యాయామం చేయకపోవడం, మద్యం, సిగరెట్లు లేదా పొగాకుకు బానిసవడం వంటివన్నీ ప్రమాద సంకేతాలే.
అమెరికాలో సివిల్ ఫ్రాడ్ కేసు పరిష్కరించుకోవడానికి 18 మిలియన్ డాలర్ల చెల్లింపునకు అదానీ అంగీకారం
ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పొందేందుకు భారతీయ ఉన్నతాధికారులకు లంచాలు చెల్లించారని, బాండ్ల జారీ ద్వారా నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ విషయాన్ని దాచి, అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని నియంత్రణ సంస్థ 2024లో అదానీలపై ఆరోపణలు చేసింది.
షీ జిన్పింగ్తో సమావేశం తరువాత ‘అధికారిక స్వతంత్రం’పై తైవాన్కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా మాకు మద్దతుగా ఉంది కాబట్టి మనం స్వతంత్రంగా మారిపోదాం’ అని ఎవరైనా అనడాన్ని మేం కోరుకోవడం లేదు'' అని ఫాక్స్ న్యూస్తో ట్రంప్ అన్నారు. స్వయం పాలన కలిగిన ఈ ద్వీపం విషయంలో 'తానెలాంటి హామీ ఇవ్వలేదు' అని ట్రంప్ గతంలో స్పష్టం చేశారు. ఈ ద్వీపం తమ భూభాగంలో భాగమేనని చైనా అంటోంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


























































