BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సిద్దిపేట: ‘‘మోపెడ్పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’
సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఓ తల్లి తన 16 ఏళ్ల కొడుకును ఆయుధంలా మార్చుకుందని పోలీసులు చెప్పారు. ‘‘తన కుమారుడిని బాడీ బిల్డర్గా తయారు చేసి, మహిళల వరుస హత్యలకు ఉసిగొల్పింది. ఆన్లైన్లో నేర పద్ధతులు నేర్చుకున్నారని’’ పోలీసులు చెప్పారు. అయితే వీరు హత్యచేసి, దహనం చేసిన శవమే వారిని పట్టించిందని పోలీసులు తెలిపారు.
తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటన రద్దుపై బంగ్లాదేశ్ చెబుతున్న కారణాలను నిపుణులు ఎలా చూస్తున్నారు?
గత వారం ఢాకాలోని బంగ్లాదేశ్ అధికారులు తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చారు. తారిక్ రెహ్మాన్ రెండు రోజుల పర్యటన కోసం వచ్చే వారం మధ్యలో భారత్కు రావచ్చని భారత్లోని మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఇరుదేశాల సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయని ఆశించారు.
రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి, ఏ టైములో ఎక్కువ తినచ్చు? 5 ముఖ్యమైన విషయాలు
ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనం ఏం తింటామన్నది మాత్రమే కాదు. మనం దానిని ఎప్పుడు తింటామనేది కూడా అంతే ముఖ్యం.మన జీవగడియారం లేదా సర్కాడియన్ రిథమ్ మన శరీరం ఆహారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
అరుదైన పెళ్లి: పెళ్లి చేసుకున్నవారు, చేసిన వారు, సాయపడిన వారు అందరూ కవలలే
"మేము కవలలను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. కవలలైన అమ్మాయిల కోసం మా కుటుంబం దాదాపు మూడేళ్లు వెతికింది" అని నిఖిల్ థామస్ వివరించారు. అఖిల్, నిఖిల్ థామస్ వయసు32 ఏళ్లు. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన వయసుగా భావిస్తారు.
ఎయిరిండియా పైలట్కు గంజాయి పరీక్షలో పాజిటివ్ అంటూ వార్తలు, విమానం ఎత్తు కోల్పోవడానికి, పైలట్ గంజాయి మత్తుకు సంబంధం ఉందా?
ఈ విషయంలో సహజంగా ముందుగా తలెత్తే ప్రశ్న ఈ ఘటనకు, గంజాయి వినియోగానికి ఏమైనా సంబంధం ఉందా, మరో క్లిష్టమైన ప్రశ్న ఏమంటే ఒక పైలట్కు గంజాయి పరీక్షలో పాజిటివ్ తేలడం, దానికి కొన్ని గంటల ముందు ఆయన మానసిక స్థితి ఎలా ఉందో నిజంగా మనకు చెబుతుందా?
సరుకులు కొనుక్కుని తిరిగివస్తున్న తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు... 24 ఏళ్లపాటు వేరే దేశంలో ఉండిపోయిన కుమార్తె... అసలేం జరిగింది, ఎవరు కిడ్నాప్ చేశారు?
ఆమె తన తల్లితో కలిసి సరకులు కొనడానికి వెళ్లి కొద్ది దూరం నడిచిన తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగొస్తున్నారు. అకస్మాత్తుగా ముగ్గురు వెనుక నుంచి వచ్చి తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు.
‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్లోని భారతీయుడి ఇంటి కథ
మనం ఒకే ప్రాంతానికి చెందినవాళ్లం, వేల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాం, మన మధ్య ఏ విభజన కూడా విడదీయలేనంత బంధం ఏర్పడింది. దేశ విభజన కూడా కృష్ణానగర్, అక్కడ నివసించే చౌధరి లతీఫ్లతో హర్ కిషన్ దాస్ బేదీకి ఉన్న బంధాలను తెంచలేకపోయింది. అలాగే వారి కుటుంబాలు ఒకరినొకరు కలుసుకోకుండా కూడా ఆపలేకపోయింది.
బిహార్: ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురి మృతి
సోమవారం ఉదయం ఆలయంలో ఓ అనుకోని సంఘటన జరిగిందని లఖీసరాయ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శివమ్ కుమార్ బీబీసీకి ఫోన్లో చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారని శివమ్ కుమార్ తెలిపారు. ఆరుగురు గాయపడగా వారిని సదర్ ఆసుపత్రిలో చేర్చారు. లఖీసరాయ్ కలెక్టర్ శైలేంద్ర కుమార్ గాయపడిన వారిని పరామర్శించడానికి సదర్ ఆసుపత్రిని సందర్శించారు.
‘జెట్ స్కీ బోల్తా పడటంతో ఇద్దరు పిల్లలు, తండ్రి 16 గంటలు సముద్రంలో చిక్కుకుపోయారు’
50 ఏళ్ల తండ్రితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు(5, 7 ఏళ్లు) రక్షించే సమయానికి "సముద్రపు నీటిని తాగడం వల్ల వాళ్ల మొహాలు పాలిపోయి, నీరసంగా కనిపించారు" అని స్థానిక ప్రభుత్వ అధికారి అమోర్న్ చోమ్చోయ్ ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్కు, ఇరాన్కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































