అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?

అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?

భారత్ తేయాకు ఉత్పత్తిలో 50 శాతం వాటా కలిగిన అస్సాం రాష్ట్రంలో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి.

తేయాకు తోటల్లో పనిచేస్తున్న కూలీలు తమ అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

తమకు కూలి రేట్లు మరింత పెంచాలని వారు కోరుకుంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)