విశాఖపట్నంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్...
విశాఖపట్నంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్...
జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి విశాఖకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల పొడవున 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
దీంతో, ఈ రోడ్డులోని ట్రాఫిక్ అంతా నగరం వైపు మళ్లింది.
మూడు రోజులుగా ట్రాఫిక్ సమస్య ఇలానే ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









