‘‘దేశద్రోహ చట్టాన్ని పునరాలోచించాల్సిన అవసరం లేదు’’: సుప్రీం కోర్టు అఫిడవిట్లో కేంద్రం
దుర్వినియోగం అవుతున్నట్లు చెబుతోన్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చట్టంపై పునరాలోచన తగదని కేంద్రం పేర్కొంది.
దుర్వినియోగం అవుతున్నట్లు చెబుతోన్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చట్టంపై పునరాలోచన తగదని కేంద్రం పేర్కొంది.